దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి.
శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు ...
IND vs WI: విండీస్ 195 పరుగులు చేసింది. హోప్, రోస్టన్ చేజ్, రొమన్ పవేల్, జేసన్ హోల్డర్ రాణించారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.
నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు విజయనగరం పట్టణంలో చిన్నారులు, యువత, పెద్దలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆనందభరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి.
Iran vs Israel: అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ మరణం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచింది. ఈ సందర్భంగా రష్యా, చైనా ఇరాన్‌పై దాడిని తీవ్రంగా ఖండించాయి.
పాపికొండల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం వల్ల రంపచోడవరం గిరిజన గ్రామాల్లో భయాందోళనలు, ఆదివాసీ భారత్ పార్టీ నాయకుడు అంజిరెడ్డి వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లోని పొరుగున ఉన్న మజార్-ఎ-ఇబ్నే ఖాటూన్ ప్రాంతం నుండి పెద్ద షియా సముదాయం ఆందోళన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ద్వారా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై తీవ్ర ఖండన చేశారు. ప్రజలు ...
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుం ...
దళపతి విజయ్ విడాకుల పిటిషన్‌లో మిస్టరీ హీరోయిన్‌గా త్రిషను నెటిజన్లు టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. కోర్టు విచారణ ...
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సాయి కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిల ...
సామర్లకోట వేట్లపాలెం సూర్య శ్రీ ఫైర్‌వర్క్స్ పేలుళ్లలో 21 మంది మృతి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఘటన స్థలానికి చేరుకుని ...
GST Revenue: ఫిబ్రవరి 2026లో జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగి రూ.1,83,609 కోట్లకు చేరాయి. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వృద్ధి చూపించాయి.