News
కళాకార్యమంటే ఇలాగే ఉండాలేమో! విశాఖపట్నం యువ నృత్యకారిణి అపర్ణ తన కూచిపూడి నృత్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు ఫోన్ చేసినట్లు రాజాసింగ్ ఆరోపించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2025 జూన్ 3న తెనాలిలో పోలీసు దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మానవ హక్కుల ఉల్లంఘనగా ఈ ఘటనను ఖండిస్తూ, దళిత, మైనారిటీ బాధితులను కలుస్తారు.
కాకినాడ - రాజమండ్రి రహదారిపై వడిసిలేరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ కప్ కొట్టాలని ఫ్యాన్స్ భారీగా హంగామా చేస్తున్నారు.
దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. దీపాన్ని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని అంటారు. అలాంటి దీపాలకు మన సంస్కృతిలో ఎంతో ...
ఒకదాని వెంట మరొకటి... ఒక్క జిల్లాలోనే పది రోజుల వ్యవధిలో 20 మంది కన్నుమూశారు. రోడ్డు ప్రమాదాలు, గోదావరి నదిలో మునక.. ఇలా వరుసగా జరుగుతున్న విషాద ఘటనలు ఆ ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇ ...
ఆధ్యాత్మికతను చిగురింపజేసే శ్రీశైలంలో రాత్రి ఆకాశాన్ని అంటిన భక్తిశ్రద్ధల మధ్య వెండి రథోత్సవం కనుల పండువగా మారింది. వెలిగిన ...
అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డే కాలయముడిలా మారి కన్న తండ్రినే రోడ్డుపై కారు తొక్కించి హతమార్చాడు. రాజన్న సిరిసిల్ల ...
ప్రకృతి సోయగాలతో ఆకట్టుకునే గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో, అజాగ్రత్తగా వేసిన అడుగులు ప్రమాదంగా మారుతున్నాయి. ప్రవాహం తక్కువగా ...
అధ్బుతమైన ప్రకృతి, శివశక్తుల మహిమ, వెయ్యికి పైగా దీపాల వెలుగుతో వెలిగిన ఆలయం – ఇలా భక్తి, ఆరాధన, సంప్రదాయం కలబోసిన దృశ్యానికి ...
RCB vs PBKS ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం లేదా రిజర్వ్ డేకు వెళ్లే ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results