News
కళాకార్యమంటే ఇలాగే ఉండాలేమో! విశాఖపట్నం యువ నృత్యకారిణి అపర్ణ తన కూచిపూడి నృత్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు.
దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. దీపాన్ని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని అంటారు. అలాంటి దీపాలకు మన సంస్కృతిలో ఎంతో ...
ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ కప్ కొట్టాలని ఫ్యాన్స్ భారీగా హంగామా చేస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2025 జూన్ 3న తెనాలిలో పోలీసు దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మానవ హక్కుల ఉల్లంఘనగా ఈ ఘటనను ఖండిస్తూ, దళిత, మైనారిటీ బాధితులను కలుస్తారు.
కాకినాడ - రాజమండ్రి రహదారిపై వడిసిలేరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results